- హృదయానికి సాంత్వన నమాజు ద్వారానే కలుగుతుంది. ఎందుకంటే అందులో సర్వోన్నతుడైన అల్లాహ్ తో ఏకాంతంగా సంభాషించే అవకాశం కలుగుతుంది.
- ఈ హదీసులో ఇబాదత్ (ఆరాధన, నమాజు, సలాహ్) ను నిర్లక్ష్యం చేసే వారి కొరకు తిరస్కరణ ఉన్నది.
- అలాగే ఎవరైతే తమపై విధిగావించబడిన ఆచరణలను నిర్వహించి, తమ బాధ్యతలను పూర్తి చేస్తారో వారు సాంత్వన పొందుతారు అంటే ఒకరకమైన నిశ్చింత, నిబ్బరము, ప్రశాంతత పొందుతారు.